కాకినాడ జిల్లా, పెద్దాపురం, సామాజిక స్పందన
పెద్దాపురం పట్టణం తాళ్లూరు వారి సత్రంలో సోమవారం సాయి సేవ గ్రూప్ రోటరీ సంస్థ అనుసంధానంతో 9వ సారి మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఆ సంస్థ ప్రధాన కారకులు అద్దేపల్లి రమేష్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రక్తధన శివరంలో 150 మంది సుమారు స్వచ్ఛందంగా విచ్చేసి రక్తం దానం చేయడం జరిగిందని తెలిపారు రక్తదానం ప్రతి ఒక్కరి సేవ బాధ్యతగా తీసుకొని ఒక రక్తదానం చేస్తే మరొక ప్రాణానికి కాపాడినవారవుతారని ప్రతి ఒక్కరి బాధ్యత గా రక్తదానం చేయాలని ప్రాణాల్లో ఉండే ప్రతి ఒక్కరిని కాపాడాలని తెలిపారు సాయి సేవా సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు సంవత్సరంలో దుప్పట్లో పంపిణీ గోసేన ఇతర సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ నిరంతరం కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు సహక శాఖ సైకిల్ అందిస్తున్నారని అలాగే మరి ముందు మా సంస్థ ద్వారా ప్రతి పేదవాళ్ళకి ఉపయోగపడే విధంగానే మా సంస్థ నిరంతరం పనిచేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాకినాడ రోటరీ డాక్టర్ కామరాజు గారు,పెద్దాపురం రోటరీ క్లబ్ డాక్టర్, గొల్లపూడి సునీల్,పాలకురి సోమరాజు,చెక్క రవి,ఆత్తెం రాజేష్,రమేష్, అద్దెపల్లి గోళ్లబాబు,పసుమర్తి కృష్ణ,తాతారావు,సత్యనారాయణ, హనుమంతు వారుజుల చంద్రశేఖర్ శర్మ, సూరి శివ,తరుణ్,రాజా కరెడ్ల,పాబోలు ప్రసాద్, బొడ్డెటి బుజ్జి,నాగేంద్ర,మూర్తి,నానజీ సాయి సేవ బృందం పాల్గొన్నారు..
.jpg)










0 Comments